Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో రచ్చ.. మంత్రులపై దాడితో ఉద్రిక్తత

Pawan Kalyan: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదమైంది. విశాఖ గర్జన అనంతరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేయడంతో ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే దాడులు జరగలేదని..అంతా వైసీపీ ఆడుతున్న నాటకమని జనసేన స్పష్టం చేసింది.

  • Zee Media Bureau
  • Oct 16, 2022, 04:38 PM IST

Video ThumbnailPlay icon

Trending News