PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు ఎలాంటి గదులు కేటాయించారంటే..

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు ఎలాంటి గదుల కేటాయించారంటే..

  • Zee Media Bureau
  • Jul 1, 2022, 05:18 PM IST

PM Modi Hyderabad Tour: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పరిపాలిస్తున్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీకి చెందిన పలు ఇతర జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనున్నారు. వీరి కోసం నోవోటెల్‌లో గదులు కేటాయించారు. ఈ కథనానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News