Munugode Bypoll: మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచాయి. తాజాగా  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో నిర్వహించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత తండాలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తర్వాత చౌటుప్పల్ లో పర్యటించారు

  • Zee Media Bureau
  • Aug 20, 2022, 02:52 PM IST

Video ThumbnailPlay icon

Trending News