Revanth Reddy-PM Modi: ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ

Revanth-PM Modi: ప్రధాని మోదీకి ఎంపీ రేవంత్  రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. 
 

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 07:13 PM IST

Revanth Reddy letter to PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలం అయ్యందని తెలిపారు.  తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లేఖలో రేవంత్ రెడ్డి కోరారు. 

Video ThumbnailPlay icon

Trending News