YS Sharmila: రేపు ఢిల్లీకి వైఎస్ షర్మిల.. కేసీఆర్ పై ఈడీకి ఫిర్యాదు చేయనున్న షర్మిల!

Sharmila on Kaleswaram project: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గత కొంత కాలంగా షర్మిలా ఆరోపిస్తూ వస్తున్నారు.

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 03:17 PM IST

Sharmila on Kaleswaram project: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గత కొంత కాలంగా షర్మిలా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News