Tamilisai: పునరావాస కేంద్రాలు పరిశీలించనున్న తమిళిసై

Tamilisai  : తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు బాధితులను పరామర్శించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ యానాంలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ హోదాలో ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు.  

 

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 08:00 PM IST

Tamilisai  : తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు బాధితులను పరామర్శించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ యానాంలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ హోదాలో ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు.  

Video ThumbnailPlay icon

Trending News