Teachers Protest: ఎల్బీనగర్‌లో TPUS, UTF ఆధ్వర్యంలో టీచర్స్‌ ఆందోళన..

Teachers Protest: ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ...ఎల్బీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో TPUS, UTF ఆధ్వర్యంలో టీచర్స్‌ ఆందోళన నిర్వహించారు. సుమారు 140 మంది ఉపాధ్యాయులు పైరవీలు చేసి బదిలీలు చేసుకున్నారని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Jan 27, 2023, 06:01 PM IST

Teachers Protest: ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ...ఎల్బీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో TPUS, UTF ఆధ్వర్యంలో టీచర్స్‌ ఆందోళన నిర్వహించారు. సుమారు 140 మంది ఉపాధ్యాయులు పైరవీలు చేసి బదిలీలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ బదిలీలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో పారదర్శకంగా బదిలీలు చేస్తాము అని చెప్పిన రాష్ట్ర విద్యా శాఖ....ప్రభుత్వమే పారదర్శకతకు పాతరేసి పైరవీ బదిలీలకు తెరతీస్తే ఎలా అని ప్రశ్నించారు.

Video ThumbnailPlay icon

Trending News