Advocate Murder: సంచలనంగా మారిన ములుగు న్యాయవాది హత్య

Mulugu: ములుగు జిల్లాలో న్యాయవాది హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ప్రశాంతంగా ఉన్న మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 
 

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 04:22 PM IST

Mulugu advocate Murder: భూ వివాదాలు, ఎర్రమట్టి మైనింగ్ వ్యవహారాలు ప్రముఖ న్యాయవాది, మైనింగ్ వ్యాపారి హత్యకు దారి తీశాయి. జిల్లా కేంద్రాని పది కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై జరిగిన హత్యతో ములుగు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 

Video ThumbnailPlay icon

Trending News