Indian Railways: రైళ్లలో అందించే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఇది వరకే చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో అందించే ఆహార నాణ్యతకు సంబంధించి ఇండియన్ రైల్వే కీలక చర్య తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IRCTC Ticket Cancellation Charges: రైలు ప్రయాణికులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు సెంట్రల్ రైల్వే కీలక మార్పులు చేసింది. టికెట్ రద్దు నుంచి బోర్డింగ్ పాయింట్ మార్పు వరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రీఫండ్ విధానాలు, తత్కాల్ బుకింగ్పై దృష్టి సారిస్తూ.. ఏప్రిల్ 2026 నుంచి టికెట్ నిబంధనలలో మార్పులను అమలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా..
Pakistan First Class AC Train: మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా ఓ ఉప ఖండమే అని చెప్పాలి. మన దేశం మాదిరే .. హిమనీ నదాలు, ఎడారులు, ఎత్తైన పర్వతాలు, లోయలతో కూడి ఓ ఖండానికి ఉండాల్సిన లక్షణాలున్నాయి. అంతేకాదు మన దేశం మాదిరే పాకిస్తాన్ రైల్వే వ్యవస్థ కూడా బ్రిటిష్ హాయాం నుంచే కొనసాగుతుంది. మనలాగే అక్కడ కూడా దూర ప్రాంతాలకు ప్రయాణికులు రైల్ జర్నీనే చేయడానికే మక్కువ చూపిస్తుంటారు.తాజాగా పాకిస్తాన్ లో కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త రకం ఏసీ ట్రెయిన్ చూస్తే మన వందేభారత్ మాదిరే అదిరిపోయే సదుపాయాలున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి..
Why Indian Trains In Many Colours: సాధారణంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు మన దేశంలో రైళ్లు ఎందుకు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎరుపు, తెలుపు, నీలిరంగులో కనిపిస్తాయి. అయితే దీనికి అర్థం ఏంటి ? ఎందుకు వివిధ రంగుల్లో ఉంటాయని ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాటి అర్థాలు ఏంటి తెలుసుకుందాం.
March 14 and 15 Railway Services Suspended: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఆ రెండు తేదీల్లో టికెట్లు బుక్ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవటం కూడా నిలిపివేయనుంది ఢిల్లీ పీఆర్ఎస్ వ్యవస్థ. మార్చి 14, 15వ తేదీన కొన్ని గంటలపాటు పనిచేయదు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Major Accident Averted In Secunderabad hisar Express: సికింద్రాబాద్ హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. కరీంనగర్ మడిపల్లి శివారులో ఉన్నట్టుండి రైలు ఇంజిన్ చక్రం విరిగిపోయింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారులు వెంటనే రైలు నిలిపివేశారు. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Cleaning In General Bogie New Railway Reforms: భారతీయ రైల్వే ప్రయాణికులకు అనుకూలంగా సులభతర ప్రయాణ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారి కోసం కొత్త మార్పులు చేస్తూనే ఉంటుంది. తాజాగా జనరల్ భోగిలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పింది. దీనిపై శనివారం ఢిల్లీలో రైల్ భవన్ లో అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Telangana Railway: తెలంగాణకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మెగా ఫైట్ ఎగ్జామినేషన్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.1000 కోట్లతో ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా వరంగల్ జిల్లాలో గూడ్స్ రైలు వ్యాగన్ల రిపేర్ కోసం ఒక మెగా ఫ్రైట్ ఓవర్ హాలింగ్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.
IRCTC: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ‘ఈ-ప్యాంట్రీ’ సేవను ప్రారంభించింది. దీని ద్వారా ప్రయాణికులు తమ సీట్లను వదిలి వెళ్లే అవసరం లేకుండానే.. వారి బెర్త్ దగ్గరకే శుభ్రమైన, వేడి ఆహారం మరియు ప్యాకేజ్డ్ వాటర్ను ముందుగానే బుక్ చేసుకుని పొందవచ్చు.
Bomb Threat to Vande Bharat Trains: భారతీయ రైల్వేల్లో సరికొత్త శకం వందే భారత్ రైళ్లు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన తర్వాత రైళు ప్రయాణంలో వచ్చి గణనీయమన మార్పుల్లో వందే భారత్ రైలు ప్రయాణం ఒకటి. ఎక్కవ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవడంలో వందే భారత్ రైళ్లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే వందే భారత్ అనే పేరును జీర్ణించుకోలేని కొంత మంది దేశ ద్రోహులు ఈ రైళ్లపై దాడులకు తెగపడుతున్నారు. తాజాగా వందేభారత్ రైళ్లలో బాంబ్ పెట్టామన్న ఓ వార్త ఇపుడు భారతీయ రైల్వే అధికారులను అప్రమత్తం చేసింది.
Silver Coins in Indian Railways: రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఇచ్చే వెండి నాణేలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల నకిలీ వెండి నాణేల కుంభకోణం వెలుగులోకి రావడంతో 20 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేసింది. ఈ మేరకు రైల్వే బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేణు శర్మ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Vande Bharat Sleeper Ticket Price: వందే భారత్ స్లీపర్ రైళ్లు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభకానున్నాయి. మొదటగా ఈ నెల 17వ తేదీ నుంచి కోల్కతా (హౌరా)-గౌహతి మధ్య మొదటి ట్రైన్ మొదలుకానుంది. టికెట్ ధరలు, సౌకర్యాల గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
Indian Railway Refund TDR Rule: ఇండియన్ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే తరుచూ రైల్వే సర్వీసులు ఆలస్యంగా నడుస్తుంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. రిజర్వేషన్లు చేయించుకున్నవారు కూడా రైళ్లు ఆలస్యంగా నడిస్తే.. గంటల కొద్ది స్టేషన్లలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. అయితే రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ టిక్కెట్ డబ్బును తిరిగి పొందవచ్చు. ట్రైన్ టిక్కెట్ అమౌంట్ రిఫండ్ పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Vande Bharat Sleeper Launch Date: సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనిపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం కీలక ప్రకటన చేశారు.
SCR Sankranti trains for sankranti festival: ముఖ్యంగా జనవరి 7 నుంచి జనవరి 20వ తేదీ వరకు సంక్రాంతి పండగ వేళ తమ గ్రామాలకు వెళ్లాలనుకునేవారు హైటెక్ సిటీ నుంచి ఏకంగా 16 రైళ్లు ఆగుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది.
Railway Charges Hike Big Shock To Railway Passengers: భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ షాక్. ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. టికెట్ ఛార్జీలు కాకుండా లగేజీ ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీల ధరలు ఇలా ఉన్నాయి.
Indian Railways: మన దేశంలో సామాన్యులు ఎక్కువ ట్రైన్ జర్నీకే ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ప్రయాణాలు చేయవచ్చు. ఇక ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రజలు.. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లలోనే వెళ్తుంటారు. కానీ దీర్ఘ ప్రయాణాలు చేసేవారు లేదా తీర్థయాత్రలకు వెళ్లేవారు టికెట్ బుకింగ్ విషయంలో ఇబ్బంది పడతారు. వేర్వేరు చోట్లకు వెళ్లాలంటే పదేపదే టికెట్ల బుకింగ్లో టెన్షన్ పడుతుంటారు. అయితే భారతీయ రైల్వే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Special Trains For Sankranti 2026: రాబోయే సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.
Know How To Get Free Bottle In Train Journey: రైలు ప్రయాణంలో ప్రయాణికులు కొన్ని సేవలు ఉచితంగా పొందవచ్చు. రైలు ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులకు నీళ్ల బాటిల్ ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా వాటర్ బాటిల్ ఎలా పొందాలో తెలుసా?
Sabarimala: కేరళ శబరిమల ఆలయం మండల మకరవిళక్కు సీజన్తో కిటకిటలాడుతోంది. రోజుకు 80 వేల మంది అయ్యప్ప భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామికి కానుకులు వెల్లువెత్తుతున్నాయి. 15 రోజుల్లో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.