Tirumala latest news: సౌత్ సెంట్రల్ రైల్వేస్ కీలక నిర్ణయంతీసుకుంది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులకు పెద్ద సమస్య తీరినట్లైంది. ఈ క్రమంలో భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
RailOne App launched: భారతీయరైల్వే శాఖ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల బుకింగ్ దగ్గరి నుంచి రైలులో భోజనం, ఫిర్యాదుల వరకు అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ RailOne పేరుతో ఓ కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ RailOne యాప్ ద్వారా రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సులభంగా ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ చర్యలను చేపట్టింది. అసలు ఆ యాప్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Railways Fare Hike: జూలై 1వ తేదీ నుంచి రైల్వే ప్రయాణికులు మారుతున్న నిబంధనలను గుర్తించాల్సి ఉంటుంది. నెల మార్పుతోనే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైలు టికెట్ ధరలు మార్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ఆదాయం నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
Irctc: ఇండియన్ రైల్వేశాఖ.. ప్రయాణ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో ఇప్పటికే జనాలు నిత్యవసరాల ధరల పెంపుతో టెన్షన్ పడుతుంటే, ఈ పెంపు అనేది మరో గుదిబండగా మారిందని చెబుతున్నారు.
Railway New System: రైల్వే ప్రయాణీకులకు గుడ్న్యూస్. వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ ప్రయాణీకుల కోసం కీలకమైన నిర్ణయం తీసుకుంది. టికెట్ కన్ఫామ్ అవుతుందా లేదా అని చివరి నిమిషం వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tatkal Ticket Booking: రైలు ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. తత్కాల్ టికెట్ బుకింగ్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Tatkal Ticket Booking Rules From July 1 Here Full Details: అత్యవసర సమయంలో రైల్వే ప్రయాణం కోసం తత్కాల్ టికెట్లు పొందేవారికి రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇకపై తత్కాల్ విధానంలో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ విషయాలను గమనించాల్సిందే. రైల్వే శాఖ చేసిన మార్పులు ఇలా ఉన్నాయి.
Tatkal Ticket Booking: రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల విషయంలో నిబంధనలు మార్చింది. ఇకపై టికెట్లు బుక్ చేయాలంటే ఇది తప్పనిసరి అంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vandebharat Sleeper Trains: ఇండియన్ రైల్వేస్ ఆధునీకరణలో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మరింత డిమాండ్ నెలకొంది. ఇప్పుడు కొత్తగా వందేభారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vandebharat Sleeper Trains: దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. భారతీయ రైల్వే ఇప్పుడు ప్రయాణీకులకు మరో గుడ్న్యూస్ అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు మరో రెండు స్లీపర్ రైళ్లు ఖరారయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC New Rule: ఇండియన్ రైల్వేస్లో ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్ధం కొత్త నిర్ణయాలు తీసుకునే ఐఆర్సీటీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీ కోసం..
Good News From Central Railway Department: కేంద్ర రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. పోగొట్టుకున్న మొబైల్స్ ను తిరిగి రికవరీ చేసేందుకు ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Cash on Wheels Video: ఇండియన్ రైల్వేస్ కదులుతున్న రైళ్లలో ఏటీఎంలను ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా మన్మాడ్, ముంబైల మధ్య నడుస్తున్న పంచవటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.
Railway Tatkal Ticket Booking Timings: దేశంలో ఎన్నో ప్రయాణ సౌకర్యాలు ఉన్నప్పటికీ సుదీర్ఘ దూరాలకు ప్రయాణాలు చేసేందుకు ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వ రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వేలపై ఆధారపడుతుంటారు. తక్కువ ఖర్చుతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కోసం ముందుగానే ప్రయాణానికి అనుగుణంగా చాలా మంది టికెట్స్ బుక్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏప్రిల్ 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త టైమింగ్స్ రానున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tatkal Tickets: ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది. టికెట్ బుకింగ్కు సంబంధించి కీలక మార్పులు చేస్తోంది. తాజాగా ఐఆర్సీటీసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్తున్న ఒక ట్రైన్ లో పోలీసు అధికారి ఏకంగా ఏసీ కోచ్ లో వచ్చి పడుకుని కూర్చున్నాడు. అంతేకాకుండా.. అక్కడున్న ప్రయాణికులతో వివాదాస్పదంగా ప్రవర్తించాడు.
Vande bharat special trains for maha kumbh: కుంభమేళ భక్తులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లే రైళ్లలో కోచ్ లని భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో బీహర్ లో మధుబని రైల్వేస్టేషన్ లో కొంత మంది ప్రయాణికులు రైలుపై రాళ్లతో దాడులు చేసి, ఏసీ కోచ్ అద్దాలు సైతం పగలకొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Kumbh mela Trains: కుంభమేళకు వెళ్లే ట్రైన్ లన్ని యధా విధిగా నడుస్తున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కావాలని పుకార్లను వైరల్ చేస్తున్నారని, వీటిని నమ్మోద్దన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.