DSC Teacher Posts: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పాలి. త్వరలోనే డీఎస్సీ ప్రకటన ద్వారా మరో మూడు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి స్పష్టంచేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని లోకేశ్ సూచించారు. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసినట్లయితే విద్యార్థులకు మెరుగైన భోధన అందుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.
AP Government:ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు), కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
AP Govt: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది రిటైర్మెంట్ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రిమండలి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.
AP Government:ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియకు ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు ఊరట లభించే అవకాశం ఉంది.
AP Mini Marts: ఏపీలోని కూటమి సర్కార్ రాష్ట్ర ప్రజలకు తీపికబురు చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య ప్రజలు బెంబెలెత్తుతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని తగ్గించి, వారికి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
AP Free Electricity: ఏపీలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పేద వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పలు పథకాలను అమలు చేస్తోంది. బీసీ వర్గాల్లోని అర్హులైన వారికి ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
AP Govt: ఏపీలోని కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగుల ప్రమోషన్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. త్వరగా ప్రమోషన్ల ప్రక్రియను కొలిక్కి తేవాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
AP Govt: ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో నెలకొన్న స్తబ్దతను తొలగిస్తూ చర్యలు చేపట్టింది. రెండో విడత భూ సమీకరణలో భాగంగా రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
AP DWCRA Women: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త చెప్పింది. గతంలో మహిళలు పొదుపు చేసిన అభయ హస్తం నిధులు మొత్తం రూ.1,194 కోట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 22 లక్షల మంది మహిళలకు లబ్ది కలగనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
AP Government: ఏపీలోని కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నివర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అర్హత కలిగిన ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రతీయేటా రూ. 20 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది.
Ration Marts: ఏపీలోని కూటమి సర్కార్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేషన్ కోసం గంటల తరబడి రేషన్ షాపుల వద్ద నిలబడి సరుకులు తీసుకోకుండా.. త్వరలో రేషన్ మార్టులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
AP Govt: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పేదవర్గాల ప్రజలకు శుభవార్త చెప్పారు. సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించేలా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ క్రమంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Ap govt good news on property tax payments: ఆంధ్ర ప్రదేశ్ లోఆస్తిపన్నుల చెల్లింపులపై ఏపీ సీఎం చంద్రబాబు భారీ శుభవార్త చెప్పారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు తగ్గించేవిధంగా ఉగాదికి ముందే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న చంద్రబాబు సర్కార్.. వచ్చే నెలలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
AP Local Body Elections 2026:ఏపీ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల జాబితాల తయారీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఈ ప్రక్రియపై నిమగ్నమవుతున్నారు.
Free Aadhaar Update For Students AP: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఆధార్ వివరాల అప్డేట్ కోసం కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. విద్యార్థులు తమ విద్యా సంస్థల్లోనే ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.
Free Power: ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత విద్యుత్ అమలుకు పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Garuda Scheme: ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పేద బ్రాహ్మణులు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలన్న లక్ష్యంతో గరుడ పథకాన్ని తీసుకువస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో మంత్రిగా ఉన్న పవన్.. గ్రామాలను అభివృద్ధి చేస్తూ మారుమూల గ్రామాలకు రోడ్లు, కరెంట్, నీళ్లు రప్పిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ గతంలో అధికారంలో లేకపోయినా.. ఎంతోమందికి సేవ చేసిన విషయం తెలిసిందే.
Lorry's Fitness Fees Hike: ఆంధ్రప్రదేశ్లోని లారీ యాజమానులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజులు పెంచుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ నెల 11న జారీ చేసిన నోటిఫికేషన్ ను నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అయితే, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గతంలో ఉన్న పాత ఫిట్నెస్ ఫీజులనే వసూళ్లు చేయాలని పేర్కొంది.
AP Govt Medical Colleges Fees: ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల్లో ఫీజుల ధరలను సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఐదు ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు జరగనున్నాయి.
YS Sharmila fires on Chandrababu naidu: విద్యుత్ చార్జీలు పెంచబోమని చంద్రబాబు కొన్ని రోజులుగా చెబుతున్న మాటలపై వైఎస్ షర్మిల సెటైర్ లు వేశారు. అంతే కాకుండా.. ఇప్పటికే ట్రూ అప్ చార్జీల పేరిట కూటమి సర్కారు వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని ఎద్దేవా చేశారు.