POWER SHOCK: కడప జిల్లాలో విద్యుత్‌ షాక్‌ గురై ముగ్గురు మృతి

POWER SHOCK: కడప జిల్లాలో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాక్‌ గురై ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పొలానికి పురుగుల మందు పిచికారి చేస్తుండగా....పక్కనే ఉన్న కరెంట్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అమలుకున్నాయి.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 03:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News