Munugode Bypoll: మునుగోడులో బీజేపీ సమరభేరి.. అమిత్ షా ప్రసంగంపై ఉత్కంఠ

Amit Sha Munugodu Meeting: మునుగోడు బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. పార్టీల అగ్రనేతలంతా మునుగోడు బాట పట్టారు.సీఎం కేసీఆర్ శనివారం ప్రజా దీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఆదివారం బీజేపీ మునుగోడు బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు

  • Zee Media Bureau
  • Aug 21, 2022, 03:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News