Chiranjeevi Modi: అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. ప్రధానితో మంతనాలు!

PM Modi Special Discussion with Megastar Chiranjeevi Modi in Bheemavaram Alluri Sitarama Raju. ప్రసంగం అనంతరం  ప్రధాని మోదీని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఆపై ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు.  

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 03:08 PM IST

భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని  ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించారు. ఈ వేడుకకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ప్రసంగం అనంతరం మోదీని చాలువతో చిరు సత్కరించారు. ఆపై ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు.  

Video ThumbnailPlay icon

Trending News