EAMCET : తెలంగాణలో ఎంసెట్

EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. తొలిరోజు అగ్రికల్చర్ విభాగంలో రెండు విడుతల్లో ఎగ్జామ్ జరగనుంది. తొలి రోజు 57, 775 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. తెలంగాణలో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • Zee Media Bureau
  • May 10, 2023, 05:05 PM IST

Video ThumbnailPlay icon

Trending News