Kishan Reddy: కల్వకుంట్ల చరిత్ర ముగిసినట్టే.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. రాష్ట్రానికి అప్పులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Sep 26, 2022, 03:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News