Tulasi Reddy: అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా: తులసి రెడ్డి..!

Tulasi Reddy: ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై కాంగ్రెస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 07:45 PM IST

Tulasi Reddy: ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. జగన్‌కు చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర సచివాలయాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏపీలో కేసీఆర్ సభ పెడితే ప్రజలు తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 

Video ThumbnailPlay icon

Trending News