Megha Krishna Reddy: తెలంగాణలో ప్రాజెక్టులన్నీ మెఘా క్రిష్ణారెడ్డికే ఎందుకు : వైఎస్ షర్మిల

YS Sharmila Comments on Megha Krishna Reddy: తెలంగాణను ఆంద్రోళ్లు దోచుకుంటున్నారనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ మళ్లీ ఆంద్రా వాడైన మెఘా క్రిష్ణా రెడ్డికే ఎందుకు కేటాయిస్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 10:57 AM IST

YS Sharmila Comments on Megha Krishna Reddy: మేఘా క్రిష్ణారెడ్డిపై, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెఘా క్రిష్ణారెడ్డికి కేటాయించే ప్రాజెక్టుల్లో సీఎం కేసీఆర్‌కి భారీ మొత్తంలో కమిషన్స్ ముడుతున్నాయి కనుకే తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ ఆయనకు కేటాయిస్తున్నారని షర్మిల అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అందాల్సిన కమిషన్లు అందుతున్నాయి కనుకే వాళ్లు కూడా చూసీచూడనట్టుగా పోతున్నారని ఆ ఇద్దరిపైనా ఆరోపణలు చేశారు. వైఎస్ షర్మిల ఇంకా ఏమేం అన్నారంటే... 

Video ThumbnailPlay icon

Trending News