YS Sharmila Padayatra : ఇంట్లో ఉన్న వృద్ధులు అందరికీ రూ. 3 వేల పెన్షన్ : వైఎస్ షర్మిల

YS Sharmila Padayatra : ఇంట్లో ఉన్న వృద్ధులు అందరికీ రూ. 3 వేల పెన్షన్ : వైఎస్ షర్మిల

  • Zee Media Bureau
  • Jun 8, 2022, 07:57 PM IST

YS Sharmila Padayatra in Khammam district vyra: తెలంగాణలో ప్రజలు ఆశీర్వదించి తమకు అధికారం కట్టబెడితే.. ఒక ఇంట్లో ఎంత మంది అర్హులైన వృద్ధులు ఉంటే.. వాళ్లందరికీ రూ. 3 వేల పెన్షన్ అందిస్తామని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. 

Video ThumbnailPlay icon

Trending News