Ys Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు..

Ys Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.  పంజాగుట్టలో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా..

  • Zee Media Bureau
  • Nov 30, 2022, 05:03 PM IST

Ys Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.  పంజాగుట్టలో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. షర్మిలతో పాటు ఏడుగురిని పంజాగుట్ట పోలీసులు 14 ఏసీ ఎంఎం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. సుదీర్ఘంగా విచారణ అనంతరం కోర్టు.. షర్మిలతో పాటు మరో ఐదుగురిని బెయిల్ మంజూరు చేసింది.

Video ThumbnailPlay icon

Trending News