ఏవోబీలో ఎన్‌కౌంటర్; ముగ్గురు మావోలు మృతి

ఆంధ్ర ఒడిశా సరిహద్దు కోరాపూట్ జిల్లాలో డొక్రిజాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

Last Updated : Mar 27, 2018, 02:21 PM IST
ఏవోబీలో ఎన్‌కౌంటర్; ముగ్గురు మావోలు మృతి

ఆంధ్ర ఒడిశా సరిహద్దు కోరాపూట్ జిల్లాలో డొక్రిజాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోలు తారసపడటంతో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించిన ముగ్గురూ మహిళా మావోయిస్టులులని తెలుస్తోంది.  ఘటనాస్థలిలో భారీగా మావోలకు చెందిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Trending News