Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Nellore Road Accident Today: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనగా.. వీటిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా.. పోలీసులు ఆసుపత్రికి తరలించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 10, 2024, 06:54 AM IST
Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Nellore Road Accident Today: నెల్లూరు జిల్లాలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటక 2 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. అదే సమయంలో చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చి వీటిని ఢీకొట్టడంతో దాని ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో బస్సులోని ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News