Telangana Politics: ఢిల్లీ రాజకీయాలపై తెలంగాణ పాలిటీక్స్ ప్రభావం..

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి పలువురు రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. 

  • Zee Media Bureau
  • Jun 25, 2023, 11:52 AM IST

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి పలువురు రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మహబూబ్‌ నగర్‌లలో భారీ సభలు నిర్వహించబోతునట్లు సమాచారం.

Video ThumbnailPlay icon

Trending News