Toll Charge: సామాన్యుడిపై పెను భారం.. పెరిగిన టోల్‌ చార్జీలు

Toll Charge Hike Sunday Midnight: లోక్‌సభ ఎన్నికలు ముగిశాయో లేవో కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై పెను భారం మోపింది. టోల్‌ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

  • Zee Media Bureau
  • Jun 2, 2024, 08:49 PM IST

Video ThumbnailPlay icon

Trending News