KT Rama Rao: సుప్రీంకోర్టు కాదంటే గ్రూప్‌ 1 అభ్యర్థుల కోసం హైకోర్టులో పోరాడుతాం

KT Rama Rao Supreme Court: గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో తాము హైకోర్టులో పోరాడుతామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నిరుద్యోగులు ఉండే అశోక్‌నగర్‌కు దమ్ముంటే రేవంత్‌, రాహుల్‌ గాంధీ వెళ్లాలని సవాల్‌ విసిరారు.

  • Zee Media Bureau
  • Oct 21, 2024, 08:39 PM IST

Video ThumbnailPlay icon

Trending News