Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెంచిన రేవంత్ రెడ్డి..!

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థి ఖరారు విషయంలోనూ అంతే వేగంగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకోసం ఇవాళ గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 05:43 PM IST

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థి ఖరారు విషయంలోనూ అంతే వేగంగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకోసం ఇవాళ గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.  మధుయాష్కీగౌడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ, ఏఐసీసీ ఇన్‌చార్జులు బోసురాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News