All in One News: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు..

Today Headlines: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల టాప్ న్యూస్ మీ కోసం. 

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 03:47 PM IST

Today Headlines: బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్త గూడెంలో భారీ వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రంగారెడ్డి జిల్లా గండి జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. 

Video ThumbnailPlay icon

Trending News