YS Jagan slams on ap chandrababu naidu govt: చంద్రబాబు రెండెళ్ల పాలన కాలంలోనిమోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ ను వైఎస్ జగన్ విడుదల చేశారు. చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తు తాడేపల్లిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Ap govt key decision on population policy: జనాభాను పెంచేందుకు ఏపీ చంద్రబాబు నాయుడుకీలక ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా మూడొ సంతానంకు రూ. 30 వేలు, నాలుగో సంతానంకు రూ.4 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
Cabinet Meeting: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు, భూ కేటాయింపులు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
Nara lokesh fires on ys jagan: తిరుమలలో టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి నారాలోకేష్ వెల్లడించారు . కానీ వైఎస్ జగన్ మీడియాలో మాత్రం తరచుగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఏకీపారేశారు. వైఎస్ జగన్ పై పంచ్ లు వేస్తుట్విట్ చేశారు.
Chandrababu naidu election campain in tamil nadu: తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి ఎన్టీఆర్ తాగునీరు ఇచ్చారని చంద్రబాబు మాట్లాడారు. అంతే కాకుండా తిరువళ్ళూర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డ నుంచి వచ్చారని ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం గుర్తు చేశారు.
CM Chandrababu Anna Canteen: ఎవ్వరు ఆకలితో ఉండకూడదు అని ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ ప్రారంభించారు..!
cm revanth reddy fires on bjp govt: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ ఆధిక్యం కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు. మెజార్టీ రాగానే పార్టీలకు మోండి చెయ్యి చూపిస్తుందన్నారు. ఇప్పటికే కళ్ల ముందు మహారాష్ట్ర, బీహర్ ప్రభుత్వాల విషయంలో ఏమైందో అందరికి తెలుసన్నారు.
Ap govt special leave policy for police dept employees: చాలా మంది పోలీసులు విధి నిర్వాహణలో పగలనక, రాత్రనక ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పోలీసు శాఖకు గొప్ప శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నిర్ణయంపై ఏపీ పోలీసులు పండగ చేసుకుంటున్నారు.
Chandrababu naidu prees meet on amaravati capital: అమరావతి రాజధానిచట్టబద్దతకు సహకరించిన అన్ని పార్టీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
YS Sharmila fires on ap govt on job calendar: కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లు జాబ్ క్యాలెండర్ ఉందని కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే విధంగా గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
Pithapuram Varma: పిఠాపురం వర్మకు కూటమి సర్కార్ బంపరాఫర్ ప్రకటించిందా..! పిఠాపురంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి భారీ రాయితీలు ప్రకటించిందా..! పవన్ కల్యాణ్ అడ్డాలో తాజ్ హోటల్ నిర్మాణం కోసం 3.4 ఎకరాల భూమిని కేటాయించిందా..! ఈ స్థలంలో దాదాపు 100 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని వర్మ చేపడుతున్నారా..! వ్యాపారంలో వర్మ బిజీ.. పవన్ కు తలనొప్పి ఉండదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా..! ఇప్పుడు వర్మకు దక్కిన రాయితీలపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోందా..!
Putta Mahesh Drugs Case: డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అడ్డంగా బుక్ అయ్యారు..! ఆయన మాజీమంత్రి యనమల రామకృష్ణుడికి స్వయనా అల్లుడు..! ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి యనమలకు మద్దతు ఇవ్వడం ఆసక్తికరంగా మారిందా..! తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పార్టీ అధిష్టానానికి బుచ్చయ్య పరోక్షంగా సూచించారు..! అయితే ఆ సలహా వెనుక అంతర్యం ఏంటి..! డైలమాలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబుకు సీనియర్ నేత గోరంట్ల ఊరట ఇచ్చారా..! మంత్రి పదవి కోసం వేచి చూస్తూ తనకు వచ్చిన అవకాశాన్ని బుచ్చయ్య సద్వినియోగం చేసుకున్నారా..! ఈ విషయంలో సీనియర్ నేత గోరంట్ల తన చాణక్యాన్ని ప్రదర్శించారు..!
YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైలెంట్ అయ్యారా..! మొన్నటివరకు కూటమి, వైసీపీపై మాటల తూటాలు పేల్చిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఎక్కడున్నారు..! ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పుడు కనిపించిన ఆ ఉత్సాహం.. ఇప్పుడు ఎందుకు ఆవిరైపోయింది..! కడప జిల్లాలో సొంత క్యాడర్ను షర్మిల వదిలేశారా? లేక హైకమాండ్ ఆమెను పక్కన పెట్టిందా..?
MLA Pantham Nanaji Vs Katakamsetti Babi: విలక్షణ రాజకీయాలకు ఆ నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్..! నియోజకవర్గం ఏర్పాటు తర్వాత.. నాలుగుసార్లు ఎన్నికలు జరిగితే.. ఒక్కోసారి ఒక్కో పార్టీని గెలిపించారు..! గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నేత ఎమ్మెల్యేగా విజయం సాధించారు..! ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయిందా..! ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా మారిపోయిందా..! చివరికి మహిళలను దూషించే స్థాయికి నేతలు దిగిజారిపోయారంటూ కన్నీళ్లు పెట్టుకునే పరిస్తితి నెలకొందా..! ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ ఫైట్ జరుగుతోంది..!
Kakinada Politics: ఆ జిల్లా పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా మారిందా..! ఆ జిల్లాలో కీలక శాఖల్లో అధికారులను అసలు నియమించడమే లేదా..! ఈ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అధికారుల నియామకంలో మీనమీషాలు లెక్కిస్తున్నారా..! కీలక శాఖల్లో అధికారులను నియమిస్తే.. తమకు ఇబ్బంది అవుతుందని నేతలు భావిస్తున్నారా..! అందుకే కీలక పోస్టులను ఖాళీగా ఉంచేశారా.. అసలు ఆ జిల్లాలో ఏం జరుగుతోంది..!
YS Jagan in ysrcp party formation day: వైసీపీ పార్టీ ఆవిర్భావం కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయలను పాటిస్తు పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. అంతేకాకుండా నాయకుడంటే కార్యకర్తలు కాలర్ ఎగిరేసి చెప్పేలా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలలో మరింత జోష్ ను నింపారు.
Triple Bedroom Houses AP: మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక ప్రకటనలు చేశారు. సమాజంలో మారుతున్న కుటుంబ వ్యవస్థలు, జనాభా తగ్గుదల వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సంచలన ప్రకటనలు చేశారు. ముగ్గురు పిల్లలు ఉన్నవారికి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
AP Politics: మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ ఖాయమైందా..! త్వరలోనే ఆయన సీఎం సీటులో కూర్చోబోతున్నారా..! లోకేష్ కు సీఎం పదవి ఇచ్చేందుకు పవన్ ఓకే చెప్పేశారా..! మరి లోకేష్ సీఎం సీటును వదిలేస్తున్న సీఎం చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారా..! ఏకంగా ఉప ప్రధాని పదవి ఇవ్వాలంటూ మోడీపై ఒత్తిడి పెంచేశారా..! ఈ విషయంలో కేంద్రం ఆలోచన ఎలా ఉంది..!
AP Politics: ఏపీలో క్యాస్ట్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యాయి..! ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉండగానే.. ఆ సామాజివకర్గం చుట్టూ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయ్యింది..! ముఖ్యంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత.. కాపులంతా వైసీపీ వైపు మళ్లారన్న చర్చ జరుగుతోంది..! అటు టీడీపీ నేత, వంగావీటి రాధా కూడా వైసీపీ నేతలకు కాపులంతా అండగా ఉండాలని పిలుపునివ్వడంతో.. రాజకీయం మరింత హీటెక్కింది..! ఇంతకీ కాపులంతా ఫ్యాన్ పార్టీ నీడకు వచ్చినట్టేనా..!
Deputy cm pawan kalyan fires on ys jagan on laddu row: అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందనని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాల నుంచి కాకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేయొచ్చని వారు చేసి చూపారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా జరిగిన తప్పుకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యతనీ, అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాలని వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu On Laddu Issue: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ తన దృష్టికి వచ్చిన NDDB రిపోర్ట్ వివరాలు వెల్లడించా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 59.71 లక్షల కేజీల రసాయనాలతో కూడిన నెయ్యితో లడ్డూ తయారీ చేశారు. రూ.234.51 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఆయన మంగళవారం జరిగిన ఏపీ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంపై అసెంబ్లీ సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కల్తీ జరిగిందని వివరించారు. నిబంధనలను ఉల్లంఘించిందని గత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.