Tirumala: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.

  • Zee Media Bureau
  • Sep 25, 2022, 01:35 PM IST

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 77వేలకు మందికిపైగా దర్శించుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News