Add Zee Business As A Preferred Source
App

Maharashtra CM: తగ్గిన షిండే.. పంతం నెగ్గించుకున్న దేవేంద్ర ఫడణవీస్..

Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మహా విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని శివసైనికులు కోరారు. కానీ ఎక్కువ సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ న్యాయంగా ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలని అంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంపై నిన్నటి వరకు పట్టు పట్టిన షిండే.. కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.

Maharashtra CM: తగ్గిన షిండే.. పంతం నెగ్గించుకున్న దేవేంద్ర ఫడణవీస్..
Image Credit: Maharashtra New Chief Minister (X/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More