Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు..

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు దిగి కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీలోనే ఉన్న బూర.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 15, 2022, 06:20 PM IST

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు దిగి కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీలోనే ఉన్న బూర.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. బూరతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ బీసీ నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో బూర మంతనాలు సాగించారని అంటున్నారు. మరోవైపు మునుగోడు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఆయన కూడా మంత్రి

 

Video ThumbnailPlay icon

Trending News