Bandi Sanjay: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కు సిట్ నోటీస్..

Bandi Sanjay: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేరళ, చిత్తూరులో మరోసారి సోదాలు చేపట్టారు సిట్ అధికారులు. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ నివాసాలు వారి వ్యాపార సముదాయలపై సోదాలు చేశారు.ఈ కేసులో పలువురి పేర్లు బయట కు రావడంతో నోటీసులు జారి చేసింది సిట్.

  • Zee Media Bureau
  • Nov 18, 2022, 05:52 PM IST

Bandi Sanjay: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేరళ, చిత్తూరులో మరోసారి సోదాలు చేపట్టారు సిట్ అధికారులు. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ నివాసాలు వారి వ్యాపార సముదాయలపై సోదాలు చేశారు.ఈ కేసులో పలువురి పేర్లు బయట కు రావడంతో నోటీసులు జారి చేసింది సిట్. భారత ధర్మ జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రస్తుతం NDA కన్వీనర్ తుషార్, బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.. ఈ నెల 21 న సిట్ ముందు విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కోసం కోట్ల రూపాయలు ఎక్కడి నుండి సమాకురుస్తున్నారని సిట్ ఆరా తీస్తోంది. ఎమ్మెల్యేల డీల్ వెనుక ఉన్న సూత్ర దారులు, పాత్ర దారులపై కూపి లాగుతోంది సిట్.

Video ThumbnailPlay icon

Trending News