Elephants havoc: చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలమనేరు రోడ్డుపై గజరాజులు హల్ చల్ చేశాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటుగా వెళ్తున్న వాహనాన్ని ఓ ఏనుగు అడ్డగించింది. వాహనంలోని ప్రయాణీకులంతా పరుగు లంకించుకున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 9, 2023, 02:05 PM IST

Elephants created havoc in Chittoor district

Video ThumbnailPlay icon

Trending News