Telangana: ఎంపీ అరవింద్‌పై మండిపడ్డ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ పై మండిపడ్డారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తనను బేవకూఫ్ అని తిట్టడం కాదు..ప్రజలకు మంచి కలిగే పనులు చేయాలని హితవు పలికారు. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.

  • Zee Media Bureau
  • Jan 23, 2023, 02:08 PM IST

Minister Vemula Prashanth Reddy Fires On BJP MP Arvind

Video ThumbnailPlay icon

Trending News