Tirumala: భక్తులకు అన్న ప్రసాదం వడ్డించలేని పరిస్థితిలో టీటీడీ

Tirumala: తిరుమల శ్రీవారిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం పెట్టలేని పరిస్థితిలో టీటీడీ అధికారులు ఉన్నారు. 

  • Zee Media Bureau
  • Apr 9, 2023, 04:48 PM IST

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం వెంకటేశ్వరుడిని 85,450 మంది భక్తులు దర్శించుకున్నారు. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. అయితే వారికి ప్రసాదంకూడా పెట్టలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News