Add Zee Business As A Preferred Source
App

Rajanna Temple: రాజన్న ఆలయంలో కార్తీక శోభ.. కొనసాగుతున్న భక్తుల రద్దీ

Minister Ponnam Worship Rajanna Temple 2024:  వేములవాడ రాజన్న క్షేత్రంలో మెదటి కార్తీక సోమవారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే  భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామి వారి గర్భగుడి దర్శనం నలిపివేసి కేవలం లఘు దర్శనం అమలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం  స్వామివారికి ప్ర్యతేక పూజలు నిర్వహించారు.

 Rajanna Temple: రాజన్న ఆలయంలో కార్తీక శోభ.. కొనసాగుతున్న భక్తుల రద్దీ
Image Credit: Zee Telugu News

About the Author