విశాఖ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి..!!

విశాఖ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి..!!

విశాఖపట్నంలో తెల్లవారుజామునే విషాదం నెలకొంది. ఓ రసాయన పరిశ్రమలో  లీకైన గ్యాస్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మంది వరకు ఆస్పత్రిపాలయ్యారు. అత్యంత దురదృష్టకరమైన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

/telugu/india/in-wake-of-the-situation-in-visakhapatnampm-narendra-modi-called-a-meeting-of-the-ndma-21369 May 7, 2020, 10:51 AM IST

Trending News