Hyderabad city civil court issued notice to pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు. నవంబరు 22న తమ ముందు హజరుకావాలని కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డు వివాదంలో ఒక న్యాయవాది పవన్ వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తిరుమలలో కల్లీ లడ్డుల్ని అయోధ్యకు పంపారని కూడా పవన్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది.
దీని వల్ల చాలా మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని సదరు పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో.. వచ్చే నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు జారీచేసినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.