ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

                                 

Last Updated : Feb 25, 2019, 01:32 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో మరో సమరం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు విధించారు.మార్చి 6న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. కాగా మార్చి 8 నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది . అలాగే మర్చి 26న ఫలితాలు వెలువరిస్తారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x