Today Headlines: నేటి ప్రధాన వార్తలు

ALL IN ONE NEWS: ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం.

  • Zee Media Bureau
  • Aug 28, 2022, 04:16 PM IST

ALL IN ONE NEWS: రామగుండ ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొత్త క్రషర్లకు అనుమతులు ఇవ్వదంటూ..గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News