YS Jagan: వినుకొండలో రషీద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ..

vinukonda incident: వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను  అత్యంత దారుణంగా నడిరోడ్డుమీద నరికి చంపారు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.

  • Zee Media Bureau
  • Jul 19, 2024, 08:35 PM IST

Ap Ex cm ys jagan: ఏపీలోని వినుకోండలో దారుణంగా హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. రషీద్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఏపీలో జరిగిన దారుణాలపై వైఎస్ జగన్ ప్రధానికి, రాష్ట్రపతికి సైతం లేఖలు రాశారు.

Video ThumbnailPlay icon

Trending News