Nellore Court Theft Case: నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు.. సీబీఐతో దర్యాప్తు!

AP High Court transferred Nellore Court theft case to CBI. నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకి చేరింది. ఈ కేసుపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 10:06 PM IST

Document theft case in Nellore court. నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకి చేరింది. ఈ కేసుపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్, ఇతర వస్తువులు అపహరణకు గురి కావడంపై ఈ కేసు నమోదైంది. ఈ క్రమంలో హైకోర్టుకు నెల్లూరు న్యాయమూర్తి నివేదిక ఇచ్చారు.

Video ThumbnailPlay icon

Trending News