' YSR Birth Anniversary: వైసీపీ ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు

YSRCP PLEENARY: ఏపీలో నేటి నుంచి రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న స్థలంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News