Bandi Sanjay: సైలెంట్ అయిన జేపీ మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెంట్ అయ్యారు. అధ్యక్ష పదవి పోవటంతో... పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 18, 2023, 04:36 PM IST

Bandi Sanjay: బీజేపీ మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెంట్ అయ్యారు. అధ్యక్ష పదవి పోవటంతో... పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండలో ప్రధాని నరేంద్ర మోడీ సభలో హల్ చెల్ చేసిన సంజయ్... ఆ తర్వాత పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈటల, కిషన్ రెడ్డితో సోషల్ మీడియాలో వార్... ఇద్దరు నేతలకు వ్యతిరేకంగా సంజయ్ కావాలనే ప్రచారం చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి.

Video ThumbnailPlay icon

Trending News