Bharat Jodo Yatra: రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర..

   
Bharat Jodo Yatra: రాజస్థాన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి పాదం కదిపారు.

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 05:33 PM IST

Bharat Jodo Yatra: రాజస్థాన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి పాదం కదిపారు. నడుస్తూనే పలు అంశాలపై చర్చించారు. గతంలో నోట్ల రద్దును వ్యతిరేకించడంలో కాంగ్రెస్‌కు రఘురామ్ రాజన్ మద్దతు ఇచ్చారు. నోట్ల రద్దుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలై పాదయాత్ర..కాశ్మీర్‌కు వరకు సాగనుంది.

Video ThumbnailPlay icon

Trending News