Bonalu Festival 2022: అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు

Bonalu Festival 2022: హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొంది.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 04:47 PM IST

Bonalu Festival 2022: హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొంది. అమ్మవారికి ఆమె బోనం సమర్పించింది. ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పించే సింధు.. గత ఏడాది మాత్రం టోర్నమెంట్‌ కారణంగా రాలేకపోయింది. ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. సింధును ఆలయ కమిటీ సత్కరించింది.

Video ThumbnailPlay icon

Trending News