CM KCR : రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్తునున్న సీఎం కేసీఆర్

CM KCR : గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గాన ఏటూరునాగారం మీదుగా భద్రాచలం బయల్దేరారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 04:13 PM IST

CM KCR : గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గాన ఏటూరునాగారం మీదుగా భద్రాచలం బయల్దేరారు. హెలీకాప్టర్‌కు వాతావరణం అనుకూలించకపోవటంతో ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలోనే బయల్దేరారు.

Video ThumbnailPlay icon

Trending News