CM KCR: గోదావరి నదికి శాంతి పూజలు చేసిన కేసీఆర్

CM KCR: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏటూరు నాగారంలోని వరద ప్రాంతాలను పరిశీలించారు కేసీఆర్. ఈ సందర్భంగా గోదావరి వరద ప్రవాహన్ని పరిశీలించారు. గోదారమ్మకు శాంతి పూజలు చేశారు సీఎం కేసీఆర్

 

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 12:52 PM IST

Video ThumbnailPlay icon

Trending News