CM KCR: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

CM KCR Yadadri Tour: సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. స్వామివారికి కేసీఆర్ దంపతులు బంగారాన్ని సమర్పించనున్నారు.

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 01:02 PM IST

CM KCR Yadadri Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు. స్వామివారికి కిలో 16 తులాల పసిడిని సతీసమేతంగా ఇవ్వనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News