Congress: స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఆ ముగ్గురికి చోటు

రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలను స్క్రీనింగ్‌ కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల రేవంత్ రెడ్డితో భట్టి, ఉత్తమ్‌కు గ్యాప్‌ రాగా.. తాజాగా ముగ్గురిని కలిపి స్క్రీనింగ్ కమిటీలో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

  • Zee Media Bureau
  • Aug 4, 2023, 08:53 PM IST

Video ThumbnailPlay icon

Trending News