Delhi liquor scam: ఢిల్లీ మద్యం స్కాం కేసులో కీలక పరిణామం..

Delhi liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన శరత్‌ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. సుమారు ఆర గంటకు పైగా అనేక విషయాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ‘జెట్‌ సెట్‌ గో’ సంస్థ ద్వారా కనికా రెడ్డి  ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు.

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 03:35 PM IST

Delhi liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన శరత్‌ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. సుమారు ఆర గంటకు పైగా అనేక విషయాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ‘జెట్‌ సెట్‌ గో’ సంస్థ ద్వారా కనికా రెడ్డి  ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు. అయితే, ఈ సంస్థ నడిపిన విమానాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ప్రయాణించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఉన్నారని గుర్తించారు. దీంతో సంస్థ నడిపిన విమాన సర్వీసుల వివరాలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆప్‌ ఇండియా నుంచి ఈడీ సేకరించింది.

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x